International

Friday 22 August 2014

అన్ని తెలుగు చానల్ను ఒక మాట అడగాలి .....

1  ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 13 జిల్లాలే కదా? మరి ఇంకా మీ న్యూస్ చానెల్లో తెలంగాణా గురించే ఎందుకు ప్రసారం చేస్తున్నారు ?
2. మన 13 జిల్లాల్లో వున్నా మండలాల్లో ఉన్న్న సమస్యల పైన మీ కవరేజ్ ఎందుకు వుండదు ?
3.  చాలా గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడుతోంది . వాటికోసం ప్రకటించిన ప్రాజెక్ట్లు అసలు ముందుకు సాగడం లేదు . మీరు ప్రజల మంచి కోరే వారే అయితే మరి దీనిని గురించి ఎందుకు ప్రసార కార్యక్రమాలు లేదు ?
4. సెపరేట్  స్టేట్  ఏర్పడి మూడు నెలలు కావస్తుంది . ఇంకా టీవీ చానల్స్ కాని మరి సినిమా ఫెఇల్ద్ గాని మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు ?
5. అన్ని వున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా , ఏంటో నిధి నిక్షేపాలు , వనరులు వున్నా ఏమాత్రం అబివృద్దికి నోచుకోని రాయలసీమను ఎలా అబివృద్ధి చేస్తారు అని ప్రబుత్వాన్ని ఎందుకు అడకలేక పోతున్నారు ?

ఒక పౌరిడిగా నాకు అడగాలనిపించింది , అందుకే అడుగుతున్నాను ... దయచేసి నా అనుమానాలు తీర్చగలరు


No comments:

Post a Comment